గోరఖ్ పూర్ కు చేరుకున్న 60 మంది తెలుగు వైద్య విద్యార్థులు..

గోరఖ్ పూర్ : 60 మంది తెలుగు వైద్య విద్యార్థులు గోరఖ్ పూర్ కు చేరుకున్నారు. ఈ రాత్రికి గోరఖ్ పూర్ లో బస చేసిన అనంతరం సోమవారం ప్రత్యేక బోగీలో హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముషిరాబాద్ నుండి 60 మంది యాత్రకు వెళ్లారు.