గోవాలో స్మృతి ఇరానీకి చేదు అనుభవం…

హైదరాబాద్:గోవాలో ఓ బట్టల దుకాణానికి వెళ్ళిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేంజింగ్ రూమ్ లో కెమెరాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు స్మృతి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి కెమెరా, హార్డ్ డిస్క్ ను గోవా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.