ఘనంగా కేటీఆర్ జన్మదినం

పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అబ్రహం
అలంపూర్24 జనంసాక్షి
రాష్ట్ర ఐ.టి మరియు మున్సిపల్, అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి తెరాస పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన సందర్బంగా ఆదివారం జోగులాంబ అమ్మవారిని అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ అబ్రహం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మరియు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శాసన సభ్యులు డాక్టర్.వి.యం. అబ్రహం
శ్రీ.శ్రీ.శ్రీ. జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామిఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు,ఈసందర్భంగా మొక్కలు నాటి అలంపూర్ సి హెచ్ సి నందుపాలు,బ్రెడులు పంపిణీ చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో అలంపూర్ మండలటిఆర్ఎస్ పార్టీనాయకులుఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలోపాల్గొన్నారు.
ఈసంధర్బంగాఎమ్మెల్యేమాట్లాడుతూతెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామరావుకుఅలంపూర్ నియోజకవర్గప్రజలతరుఫున హృదయ పూర్వక హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం జోగులాంబ ఆలయలంలో మంత్రి కేటీఆర్ కాలు ఫెక్చర్ నుండి త్వరగా కోలుకోవాలని,అలాగే జన్మదిన సందర్బంగా ఆయురారోగ్యాలతో ఉండి భవిష్యత్లో ఉన్నత మైన పదవులు స్వీకరించాలని, అమ్మవారిని కోరుకుననాన్ని అయన అన్నారు.అలంపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి.మనోరమ వెంకటేష్ ,ఆలయ చైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి ,మాజీ ఆలయ చైర్మెన్ నారాయణ రెడ్డి , మాజీ ఎంపీపీ సుదర్శన్ గౌడ్ ,టౌన్ అధ్యక్షుడు వెంకట్రామయ్య ,మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ లక్ష్మణ , కౌన్సిలర్ సరోజమ్మ ,విజయలక్ష్మి , కో ఆప్షన్ మెంబర్ నాగ లక్ష్మమ్మ , మాజీ ఆలయ చైర్మెన్ జితేందర్ గౌడ్ ,మండల ఉప అధ్యక్షడు నర్శాన్ గౌడ్ ,ఉండవల్లి మండల అధ్యక్షుడు రమణ ,మాజీ ఆలయ ధర్మకర్త సారాయి నాగరాజు ,పెద్ద ముక్తార్ , వలి ,ఫాయాజు ,శ్రీనివాస్ ,భూపాల్,దేవరాజు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..