ఘనంగా వజ్రొత్సవ ర్యాలీ

జనంసాక్షి / చిగురుమామిడి – ఆగష్టు 13:
వజ్రోత్సవ వేడుకలలో భాగంగా మండల ప్రభుత్వ శాఖల అధ్వర్యంలో 100 బైక్ లతో చిగురుమామిడి, సుందరగిరి గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ లో ఎంపీపీ కొత్త వినీత, ఎమ్మార్వో మోబిన్ అహ్మద్ , ఎంపిడిఓ నర్సయ్య , ఎస్ఐ దాస.సుధాకర్ మండల వైద్యాధికారి నాగశేఖర్ చిగురుమామిడి, సుందరగిరి సర్పంచ్ లు బెజ్జంకి లక్ష్మణ్ శ్రీమూర్తి రమేష్, హెడ్ కానిస్టేబుల్ లు తిరుపతి గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి సిబ్బంది ప్రజాప్రతినిధులు యువకులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు.