*ఘనంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం.

●ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య..* *_-సర్పంచ్ ఈదునూరి రమాదేవి_* *దేవరుప్పుల జూన్ 25 (జనం సాక్షి):* దేవరుప్పుల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో *ప్రధానోపాధ్యాయులు అంబటి అంజయ్య* ఆధ్వర్యంలో నూతనంగా ప్రవేశం పొందిన 1వ తరగతి బాలబాలికలకు వందేమాతరం పౌండేషన్ వారి సహకారంతో సామూహిక అక్షరాభ్యాసం, పాఠ్యపుస్తకాల పంపిణీ చేయడం జరిగింది.