చదువులో వెనుకబడిన విద్యార్థులను ఉపాధ్యాయులు గుర్తించాలి:

పదర చదువులో వెనుకబడిన విద్యార్థులను ఉపాధ్యాయులు గుర్తించి ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఎంఈఓ బాలకిషన్ సూచించారు. శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి దాదాపు 20 మంది విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ…. చదువులో విద్యా