చాంపియన్స్‌ ట్రోఫీ హాకీలో సెమీఫైనల్స్‌ చేరిన భారత్‌

మెల్‌బోర్న్‌ : చాంపియన్స్‌ ట్రోఫీ హాకీ క్వార్టర్‌ ఫైనల్‌లో గెలిచి భారత్‌ సమీఫైనల్స్‌ చేరుకుంది. గతంలో రెండుసార్లు బెల్జియం చేతిలో ఓడిపోయి అవకాశాలను చేజార్జుకున్న భారత్‌ జట్టు ఈ రోజు ప్రతీకారం తీర్చుకుంది. బెల్జియం జట్టుపై భారత్‌ 1-0 తేడాతో విజయం సాధించింది.