చినుకు పడితే చిత్తడే:

జనం సాక్షి ఆగస్టు27, పదర మండల కేంద్రంలోని ప్రధాన రహదారి చినుకు పడితే చిత్తడిగా మారిపోతుంది.మిషన్ భగీరథ పైపులైన్ కోసం గతంలో గుతలు తీసి పూడ్చివేశారు.కానీ అక్కడక్కడ గుంతలు ఏర్పడి చిన్నపాటి వర్షానికి ప్రధాన రహదారి పూర్తిగా చిత్తడిమయంగా మారుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ముక్కుపోగు బాలయ్య ఇంటిముందు,బొడ్డుపల్లి లింగయ్య ,ఎడ్పుల బచ్చయ