చెన్నైలో ఐదుగురు మావోయిస్టుల అరెస్టు..

చెన్నై : ఐదుగురు మావోయిస్టులను కోయంబత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో కేరళకు చెందిన రూపేశ్ తో పాటు నలుగురి అరెస్టు చేశారు. రూపేశ్ కు తమిళనాడు కేరళ, ఏపీ రాష్ట్రాల్లో 20కి పైగా కేసులున్నాయి.