చెరువులు నింపేంత వరకు ఉద్యమం

నకిరేకల్‌ : ఏఎమ్మిర్‌ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని 93 చెరువులను నింపేంత వరకు సీపీఎం ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగుతాయని పార్టీ జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి అన్నారు. నకిరేకల్‌ మూడు రోజులుగా సాగుతున్నా సీపీఎం రిలే  నిరాహార ధీక్షల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.