ఛత్తీస్ గఢ్ లో మందుపాతరలను పేల్చిన మావోలు…

ఛత్తీస్ గఢ్ : రాష్ట్రంలోని మద్వాడా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతరలను పేల్చింది. ఈ ప్రమాదం నుండి సైనికులు తృటిలో తప్పించుకున్నారు.