జంతర్ మంతర్ వద్ద వ్య.కా.స సంఘాల ధర్నా..

ఢిల్లీ : భూ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద వ్యవసాయ కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించాయి. అఖిల భారత కిసాన్ సభ, యువ క్రాంతితో పాటు పలు వ్యవసాయ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. భూ సేకరణ వద్దు..భూమిపై హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.