జనం సాక్షి) ముప్కాల్ అక్టోబర్ 31

ఫ్రెండ్లీ పోలీస్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నోటు పుస్తకాల పంపిణీ. ఫ్రెండ్లి పోలీస్ మరియు లయన్స్ క్లబ్ఆఫ్ ముప్కాల్ మరియు బాల్కొండ వారి సంయుక్త భాగస్వామ్యంతో ప్రాథమిక పాఠశాల వేంపల్లి గ్రామంలో 150 విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంబారు లక్ష్మీ నారాయణ ఏఎస్ఐ తొగర్ల సురేష్ మరియు ,లయన్స్ క్లబ్ ప్రతినిధు లు శ్రీ చాకు లింగం ,శ్రీసాగర్ రెడ్డి మెడికల్ విక్రమ్ ,SMC ఛైర్మన్ శ్రీ పిప్పరగణేష్ smc సభ్యులు రవి ,నర్సయ్య మరియు విద్యార్థులు ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు