జనతాపరివార్ పార్టీ అధ్యక్షులుగా ములాయం సింగ్..

ఢిల్లీ: జనతాపరివార్ సమావేశం ముగిసింది. ఆరు పార్టీల విలీనానికి అఖిలపక్షం ఆమోదం తెలిపింది. ఆరు పార్టీల విలీనంతో జనతాపరివార్ పార్టీ ఏర్పాటు అయింది. ములాయం సింగ్ యాదవ్ ను జనతాపరివార్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. విధి, విధానాల రూపకల్పనకు ఐదుగురితో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.