జమ్ముకశ్మీర్‌లో కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో భారీ వర్షాల కారణంగా పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. లాడెన్‌ గ్రామంలో కొండచరియలు విరిగిపడి 17మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.