*జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపు నిచ్చిన బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకేఅరుణ*

గద్వాల ఆర్ సి  (జనంసాక్షి ).జూలై 23,             బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు పిలుపు మేరకు డి కె అరుణ నాయకత్వం లో ఆగస్ట్ 15 వ  తేదీ వరకు బైక్ ర్యాలీ సాంబరాలు తదితర  కార్య క్రమలు చేపట్టాలన్నారు. ప్రతి గ్రామ బూతు స్థాయి లో బిజెపి కార్యకర్త జెండా ఎగురా వేసేలా కృషి చేయాలన్నారు. ఆజాద్ కా అమృత మహోత్సవం నేపథ్యంలో 20 కోట్ల ఇళ్లపై జాతీయ జెండా ఎగురా వేయాలనీ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బిజెపి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో డి కె అరుణ
మాట్లాడుతూ భారతీయ జనత పార్టీ జాతీయ స్థాయి నుండి బూతుస్థాయి వరకు పల్లెలో ప్రతి గడపలో లో జెండా ఎగురావేసి దేశభక్తి చాటలని   పిలుపునిచ్చారు. ఆగస్టు 9 నుండి 11వ తేదీ వరకు బిజెపి పార్టీ పదాధికారులు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి. దేశం కోసం పోరాటం చేసిన ప్రతి దేశభక్తులను గుర్తు చేసుకోవాలన్నారు. 13 వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు వివిధ రూపల్లో కార్యక్రమలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ప్రవేటు సంస్థలో జాతీయత భావం ను చాటలన్నారు. ప్రతి గ్రామంలో మోర్చా బిజెపి కార్యకర్తలు ఘనంగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా దేశభక్తిని చాటాలన్నారు.ఈ కార్య క్రమంలో జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి రాష్ట్రకార్యవర్గ సభ్యుడుగడ్డం క్రిష్ణ రెడ్డి ,పట్టణ అధ్యక్షుడు బండల వెంకట రాములు, జిల్లా బిజెవైఎం ర్రాష్ట్ర ఓబీసీ మోర్చా నాయకులు కౌన్సిలర్లు మండల అధ్యక్షులు తదితరులు ఉన్నారు.
Attachments area