జాతీయ నులిపురుగుల దినోత్సవం చేయాలి డాక్టర్ నవీన్ కుమార్ రెడ్డి

మక్తల్ సెప్టెంబర్ 14 (జనంసాక్షి) జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు కర్ని పి ఎస్ సి ఆధ్వర్యంలో నూలి పురుగుల నివారణ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూలి పురుగుల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు ఆల్బెండొజోల్ మాత్రలు వేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సులోచనమ్మ ల్యాబ్ టెక్నీషియన్ శ్రీధర్ అంగన్వాడీలు ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు
Attachments area