జెఈఈ అడ్వాన్స్ లో సత్తాచాటిన జాధవ్ అక్షయ్ కుమార్.

నెరడిగొండసెప్టెంబర్14(జనంసాక్షి):
ఐఐటీ జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నెరడిగొండ మండలంలోని పెద్ద బుగ్గారాం గ్రామానికి చెందిన  జాధవ్ .ముకుంద్ రావు-అనసూయ దంపతుల కుమారుడు జాధవ్ అక్షయ్ కుమార్ ఇటీవల వెల్లడైన ఐఐటి జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఎస్టీ క్యాటగిరిల్లో మొదటి ప్రయత్నంలొనే 374 అత్యుత్తమ మంచి ర్యాంకు సాధించి ఔరా అనుపించుకున్నారు.వారికి  కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు బంధువులు స్నేహితులు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ అభినందించారు.
Attachments area