జోగులాంబ గద్వాల జిల్లా తెలుగు ముదిరాజ్ నూతన కార్యవర్గం ఎన్నిక

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 23 : జిల్లా కేంద్రంలో ఆదివారం  స్థానిక ముదిరాజ్ తెలుగు కమ్యూనిటీ హాల్ లో కుల పెద్దలు, గౌరవ అధ్యక్షులు శ్చక్రధర్ ఆధ్వర్యంలో నూతన కమిటీ లు చేపట్టడం జరిగింది జిల్లా అధ్యక్షులుగా కబీర్దాస్ నర్సింలు కార్యదర్శిగా జనార్ధన్,గద్వాల్ తాలూకా అధ్యక్షులు గా టి.ఎన్.ఆర్ జగదీశ, ప్రధాన కార్యదర్శి దడవై నర్సింహులు, జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు పాండుఅడ్వకేట్,ప్రధాన కార్యదర్శి మధు, తాలూకా యువజన సంఘం అధ్యక్షుడు చిరు ముదిరాజ్, కార్యదర్శిగ  కబీర్దాస్ శివశంకర్, పట్టణ అధ్యక్షుడు గద్వాల వంట భాస్కర్,జిల్లా గౌరవ అధ్యక్షునిగా చక్రధర్, సలహాదారుగ సిటివో వెంకటేష్ ,జీహెచెం వెంకటరాములు,విష్ష్ణు ప్రియ దౌలు గారు,రైల్వే  శంకర్,దౌలన్న ,సంగాల  జయరాములు కుల బందువుల సమక్షంలో ఏకగ్రివంగ ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో లో జిల్లా ముదిరాజ్ పెద్దలు యువకులు,వివిధ గ్రామాల కుల బందువులు  పాల్గొనడం జరిగింది.