టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ని కలిసిన ప్రముఖ పారిశ్రామికవేత్త దూదిపాల శ్రీధర్ రెడ్డి

 కొండమల్లేపల్లి ఫిబ్రవరి 17 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో శుక్రవారం నాడు ప్రముఖ పారిశ్రామికవేత్త, జనహృదయనేత, జనం మెచ్చిన జన నేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దూదిపాల శ్రీధర్ రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవితో కలిశారు ఈ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి నియోజకవర్గం లో చేపడుతున్న హాత్ సే హాత్ జోడో పాదయత్ర గురించి వివరిస్తూ వారి సలహాలను సూచనలను తీసుకున్నారని దేవరకొండ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని నల్లగొండ జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి చైతన్యవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీని బలపరచాలని హాత్ సే హాత్ జోడో యాత్ర అన్ని మండలాలలో చేపట్టాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి వివరించారని దూదిపాల శ్రీధర్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దేవరకొండ మాజీ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్
కొండమల్లేపల్లి వైస్ ఎంపీపీ కాసర్ల వేంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ ముడవ