డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిని కలిసిన తెరాస మండల నాయకులు దండు నవీన్ ముదిరాజ్

ఆత్మకూర్(ఎం) సెప్టెంబర్ 11 (జనంసాక్షి) ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిని హైదరాబాద్ వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన తెరాస ఆత్మకూరు మండల నాయకులు దండు నవీన్ ముదిరాజ్