డోన్‌ రైల్వేస్టేషన్‌లో ప్రయాణీకులు ఆందోళన

డోన్‌: టికెట్‌ బుకింగ్‌ కౌంటర్ల వద్ద అధికారుల తీరుని నిరసిస్తూ కర్నూలు జిల్లా డోన్‌ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు సార్వత్రిక సమ్మెలో భాగంగా గుంతకల్లు – సికింద్రాబాద్‌ ప్యాసింజర్‌ రైలును డోన్‌ రైల్వేస్టేషన్‌లో ఏఐటీయూసీ నాయకులు అడ్డుకున్నారు.