ఢిల్లీకి చేరుకున్న కిరణ్‌కుమార్‌రెడ్డి

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ రోజు ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. ఆయన ఈ రోజు పార్టీ అధిష్ధానంతో భేటీ కానున్నారు. ముందుగా ఆజాద్‌తో ఉదయం 11 గంటలకు భేటీ కానున్నారు. రాష్ట్రపతి ఎన్నికలగురించి  చర్చించేందుకు సీఎం ఢిల్లీకి వచ్చారు.