ఢిల్లీలో మరోసారి భూప్రకంపనలు..

ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. భూమి స్వల్పంగా కంపించింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.