ఢిల్లీ మెట్రోలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రయాణం

ఢిల్లీ, మార్చి 28 : ఢిల్లీ పర్యటనకెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు శనివారం అక్కడి మెట్రోరైలులో ప్రయాణించారు. శివాజీ స్టేడియం నుంచి ఢిల్లీ విమానాశ్రయం వరకు మెట్రోరైలులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు రాష్ట్రానికి తిరుగుపయనమయ్యారు.