తమిళనాడులో బస్సు బీభత్సం..నలుగురు మృతి.. `

తమిళనాడు : రాష్ట్రంలో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. తిరువన్నామళై సమీపంలో అదుపు తప్పిన బస్సు ఇళ్లలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.