తిరుపతికి బయల్దేరిన చంద్రబాబు

తిరుపతికి బయల్దేరిన చంద్రబాబు
 ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేక భేటీకోసం ఢిల్లీకి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు శనివారం తిరుపతికి బయల్దేరారు. ఈ సందర్భంగా ఆయన ఇందిరాగాంధీ ఎయిర్ పోర్ట్ కు చేరుకునేందుకు మెట్రో రైల్లో ప్రయాణించడం గమనార్హం.