తెరాసలో చేరిన ఎంపిటిసిలు

జనం సాక్షి కథలాపూర్
కథలాపూర్ మండల కేంద్రంలో ఆసరా పెన్షన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే రమేష్ బాబు నిర్వహిస్తున్న సందర్భంగా దూలుర్, తక్కలపల్లి ఎంపీటీసీలు తెరాసలో చేరారు, ఈ సందర్భంగా దూలూరు ఎంపీటీసీ నక్క లక్ష్మి, తక్కలపల్లి ఎంపిటిసి లక్ష్మి బిజెపి నుండి తెరాసలో చేరారు ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ప్రజల అందిస్తున్న సంక్షేమ పథకాలను దృశ్య తెరాసల చేరినట్లు తెలిపారు. వీరితోపాటు రాజు జూపాక నరేందర్ కమల్ ప్రదీప్ యూత్ సభ్యులు తదితరులు చేరారు