తెరాస హయాంలోనే అనేక సంక్షేమాలు… కొప్పుల

దోమ సెప్టెంబర్ 1(జనం సాక్షి)
తెరాస ప్రభుత్వ హయాంలోనే అనేక సంక్షేమ పతకాలు అమలు అవుతున్నాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహెష్రెడ్డి అన్నారు గురువారం దోమ మండలకేంద్రంతో పాటు అనేక గ్రామాల్లో నూతన ఆసరా పెన్షనలను పంపిణి చేసారు ఈ సందర్బంగా అయన మాట్లాడుతు రైతు భీమా. బందు ద్వారా రైతులకు అనేక మేలు జరుగుతుంది అని చెప్పారు ప్రతి ఇంటికి ఒక సంక్షేమ పతకం అందుతుంది అని ఎమ్మెల్యే చెప్పారు దోమ సర్పంచ్ కె రాజిరెడ్డి మాట్లాడుతూ దోమ గ్రామం లో ఇప్పటి వరకు 477పిన్షన్లు ఉన్నాయని ప్రస్తుతం 110 వచ్చాయని మరో 50కొత్త పెన్షన్లు ఇప్పించాలని ఎమ్మెల్యే ను కోరారు ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ నాగిరెడ్డి ఎంపీపీ అనసూయ వైస్ ఎంపీపీ మల్లేశం సర్పంచ్ కె రాజిరెడ్డి ఎంపీటీసీ అనిత లక్షమయ్య వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు