తెలంగాణలో బిజెపి గెలుపుకు ఇంటింటా ప్రచారం

తెలంగాణలో బిజెపి గెలుపుకు ఇంటింటా ప్రచారం

శంకరపట్నం: (జనం సాక్షి) నవంబర్ 6 మండల పరిధిలో కొత్తగట్టు లో సోమవారం బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి బిజెపి కార్యకర్తలు
ఇంటి ఇంటికి బిజెపి మానకొండూరు అభ్యర్థి ఆరేపల్లి మోహన్ కు ఓటు వేయాలని ప్రచారం చేశారు బిజెపి అభ్యర్థిగా ఆశీర్వదించి
కమలం పువ్వుకు ఓటు వేస్తే
మానకొండూర్ అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి మండలాధ్యక్షుడు సూది గొని శ్రీనివాస్ గౌడ్ జిల్లా కిషన్ మోర్చా కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనారెడ్డి భూత్ అధ్యక్షులు పైడిపల్లి సదానందం రామగిరి సంపత్ బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు