తెలంగాణలో బీసీకి సీఎం పదవి ప్రకటించడం అభినందనీయం బిజెపి పార్టీ పెద్దపల్లి జిల్లా అధికార ప్రతినిధి పోతర వేణి క్రాంతి

జనంసాక్షి, మంథని, అక్టోబర్ 28 : తెలంగాణ లో అత్యధిక శాతం ఉన్న బహుజనులకు సముచిత స్థానం కల్పించే విధంగా అమిత్ షా తెలంగాణలో శుక్రవారం నిర్వహించిన సూర్యాపేట బహిరంగ సభలో బిసిలను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం అభినందనీయం అని అన్నారు.