తెలంగాణవాదులకు టీఆర్‌ఎస్‌ వేదిక:కేటీఆర్‌

హైద్రాబాద్‌: తెలంగాణవాదులందరికీ టీఆర్‌ఎస్‌ వేదిక అని టీఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఇవాళ ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడే రాజకీయ నాయకులందర్నీ టీఆర్‌ఎస్‌ ఆహ్వానిస్తోందని, వారికి ఘన స్వాగతం పలుకుతామన్నారు.