తెలంగాణ జాతీయ సమైక్యత ర్యాలీని విజయవంతం చేయాలి

 శాసనసభ్యులు కొనింటీ మాణిక్‌ రావు
జహీరాబాద్ సెప్టెంబర్ 14( జనం సాక్షి )తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకలను విజయవంతం చేయాలని  ఎమ్మెల్యే  మాణిక్ రావు అధికారులకు సూచించారు. బుదవారం జహీరాబాద్ పట్టణంలోనీ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన వజ్రోత్సవల సన్నాహక సమావేశం లో ఎమ్మెల్యే మాణిక్ రావు  అధికారులను, ప్రజాప్రతినిధులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఈఓ ఎల్లయ్య, ఆర్డీవో రమేష్‌బాబు, డిఎస్పీ రఘు, మున్సిపల్ కమిషనర్ సుభాష్‌రావు, సీడీసి చైర్మన్ ఉమకంత్‌ పాటిల్, జెడ్పీటీసీ లు అరుణ మోహన్ రెడ్డి, స్వప్న భాస్కర్, డిస్ట్రిక్ట్ సొసైటీ డైరెక్టర్ కిషన్ పవర్, పార్టీ అధ్యక్షులు నర్సింలు, శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అద్యక్షులు సయ్యద్ మొహిఉద్దిన్, మాజీ మున్సిపల్ చైర్మన్లు మాంకల్ సుభాష్, మూర్లికృష్ణ గౌడ్, అల్లాడి నర్సింలు, లావణ్య చందు, తంజిం, మాజీ మార్కెట్ చైర్మన్లు గుండప్ప, రామకృష్ణ రెడ్డీ, మాజీ కౌన్సిలర్ మితిరం, నాయకులు గోవర్ధన్ రెడ్డి, వైజ్యానత్, నర్సన్న పటేల్, పుర్షోత్తం రెడ్డీ, రాజు స్వామీ, ఇజ్రాయేల్ బాబీ, రత్నం,  ఎంపీడీఓలు సుజాతనాయక్, సుమతి, మహేష్, సుజాత  అధికారులు తదితరులు  పాల్గొన్నారు.
Attachments area