తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి భరోసా ముఖ్యమంత్రి సహాయ నిధి

c(ఎం) జులై   (జనంసాక్షి)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ ఎం మండల కేంద్రానికి చెందిన రైతు నాగం శ్రీరాములు రెడ్డి గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందారు వారికి ఈరోజు ఆలేరు అభివృద్ధి ప్రదాత ప్రభుత్వ విప్ శాసన సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి సహకారంతో మంజూరైన ఒక లక్ష యాబై వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును ఈరోజు  అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఆత్మకూరు గ్రామ మాజీ సర్పంచ్ బీసు చందర్ గౌడ్  గ్రామ శాఖ అధ్యక్షులు కోరే వెంకన్న సోలిపురం అరుణ రెడ్డి జయశ్రీ జహంగీర్ తవిటి లక్ష్మీ గట్టు శంకర్   తదితరులు  పాల్గొన్నారు
Attachments area