తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి

ఆత్మకూర్ (ఎం) సెప్టెంబర్ 17 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి జాతీయ పతాకాన్ని అవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇంజ నరేష్ కరొబార్ స్వామి వార్డు మెంబర్లు లోడి వెంకన్న శ్రీహరి అండాలు ఆశావర్కర్లు చంద్రకళ కవిత అంగడిబడి టీచర్లు అండాలు సామ నరేందర్ రెడ్డి లోడి రాజేందర్ శేఖర్ నరేష్ నవీన్ శ్రీను గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు