దసరా నవరాత్రోత్సవ లకు జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ ను ఆహ్వానించిన..

-జమ్ములమ్మ ఆలయ కార్యనిర్వాహక సిబ్బంది..
గద్వాల రూరల్ సెప్టెంబరు 23 (జనంసాక్షి):-  జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీ శ్రీ జమ్ములమ్మ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రోత్సవ లకు జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య దంపతులను హాజరు కావాలని ఆలయ కార్యనిర్వాహక అధికారి సి.కవిత మరియు ఆలయ సిబ్బంది మురళిదర్ రెడ్డి, సంజీవరెడ్డి ఆహ్వాన పత్రికను జెడ్పి చైర్ పర్సన్ క్యాంప్ కార్యాలయంలో అందజేశారు…