దేశంలో స్వైన్ ఫ్లూ టెర్రర్..
దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గుముఖం..
దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం స్వైన్ ఫ్లూ తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మృతుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ వ్యాధి తీవ్రత మాత్రం భయాందోళనకు గురిచేస్తోంది. దీంతో ఆరోగ్యశాఖ అధికార యంత్రాంగం అప్రమత్తం అవుతోంది. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదంటూ హెచ్చరికలు జారీ చేసింది.