దేశ ప్రజలకు ప్రణబ్ శుభాకాంక్షలు

pranabశ్రీరామనవమి సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడిని ఆదర్శంగా ప్రజలు తీసుకోవాలని సూచించారు ప్రణబ్. ఈ సందర్భంగా రాముడి అడుగుజాడల్లో దేశ ప్రజలు నడవాలని.. ప్రణబ్ ముఖర్జీ సందేశం ఇచ్చారు.