దోమలో ఘనంగా వినాయక ఉత్సవాలు…

దోమ సెప్టెంబర్ 1(జనం సాక్షి)
దోమ మండలకేంద్రంలో బుధవారం వినాయక ఉత్సవాలు ఘనంగా జరిగాయి మండల కేంద్రంలో 17. వినాయక విగ్రహాలను ఆయా ఏరియాల్లో ఏర్పాటు చేసిన స్థలంలో ప్రతిష్టపించారు ఈ ఉత్సవాళ్ళో గ్రామ సర్పంచ్ కె రాజిరెడ్డి ఎంపీటీసీ బంగ్లా అనిత రైతు సమన్వయ కో ఆర్డినేటర్ లక్ష్మయ్య డైరెక్టర్ యాదయ్యగౌడ్ వార్డ్ సభ్యులు లక్ష్మణ్. రమేష్. వసంత రావు నిరోషా. సాయిలు.మైను. నవీన్ మాజీ ఎంపీపీ రాజగోపాల చారి మహిళా సమాఖ్య మండలం అధ్యక్షులు జ్యోతి మహిళా సంఘాల నాయకురాళ్లు తెరాస నాయకులు నరేందర్ రెడ్డి నారాయణ  రజక సంఘము నాయకులు వెంకటయ్య శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు