నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు….

ముంబై: ఈ రోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 40 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది.