నామినేషన్ దాఖలు చేసిన మేడిపల్లి సత్యం

నామినేషన్ దాఖలు చేసిన మేడిపల్లి సత్యం

చొప్పదండి, నవంబర్ 9 (జనం సాక్షి): సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చొప్పదండి స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా మేడిపల్లి సత్యం గురువారం నామినేషన్ దాఖలు చేశారు. మహిళ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నారెడ్డి ,నాయకులు పురం రాజేశం, బండపల్లి యాదగిరి ,పుల్కం నరసయ్యలతో కలిసి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రపుల్ దేశాయ్ అందజేశారు.