నామినేషన్ పత్రాలను సమర్పించడానికి బయలుదేరిన చర్లకోల లక్ష్మారెడ్డి

నామినేషన్ పత్రాలను సమర్పించడానికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి దగ్గరికి బయలుదేరిన జడ్చర్ల బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చర్లకోల లక్ష్మారెడ్డిలక్ష్మారెడ్డి తో పాటు ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎర్రశేఖర్, అభిమన్ రెడ్డి ఉన్నారు.