నీలకంఠం కుటుంబానికి, ఆర్థిక సహాయం అందించి ఎల్లవేళ్ళలా అండగా ఉంటా – పిల్లి రామరాజు యాదవ్

కనగల్ మండలం పర్వతగిరి కుమ్మరిగూడెం కి చెందిన నీలకంఠం బిక్షమయ్య గారు అనారోగ్యంతో మరణించారు.. వారి కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వారి తండ్రి కి 10000/-పదివేలు ఆర్థిక సహాయం అందించి కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చిన టి అర్ ఎస్  పార్టీ నల్గొండ టౌన్ ప్రెసిడెంట్,  అర్ కె ఎస్ ఫౌండేషన్ చైర్మన్ ,8 వ  వార్డ్ కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ గారు.
ఈ కార్యక్రమంలో మండలి పరమేష్ మల్లేష్ శంకర్ ఈశ్వర్ నర్సింహా నాగయ్య మరియు తదితరులు పాల్గొన్నారు..