నేటి బోర్డు సమావేశాలు
హైదరాబాద్: నేడు పలు కంపెనీల బోర్డు సమావేశాలు జరగనున్నాయి. వాటి వివరాలు..
గ్రాన్యూల్స్ ఇండియా , నవభారత్ వెంచర్స్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ , మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ ఎంటర్ప్రైజెస్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఎలక్ట్రికల్స్, డెల్టా కార్ప్, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఇప్కాల్యాబ్స్, ఎమ్ఆర్ఎఫ్, నాల్కో. అజంతా ఫార్మా, కేసీపీ, ధింక్సాఫ్ట్.