నేడు ఎపి-తెలంగాణ భవన్ లలో విద్యా-విముక్తిపై సదస్సు

ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ఎపి, తెలంగాణ భవన్ లలో నేడు విద్యా-విముక్తిపై సదస్సు జరుగనుంది. ఈ సదస్సులో పలువురు పాల్గోనున్నారు