నేడు ఒడిశాలో సింగరేణి అధికారుల బృందం పర్యటన..

ఒడిశా : నేడు రాష్ట్రంలో సింగరేణి అధికారుల బృందం పర్యటన చేయనుంది. సైని కోల్ బ్లాని పరిస్థితిపై బృందం అధ్యయనం చేయనుంది.