నేడు మండల సర్వసభ సమావేశం

 మల్దకల్ సెప్టెంబర్ 14 (జనం సాక్షి) మల్దకల్ మండల పరిషత్ సర్వసభ సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు గంటలకు మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో కృష్ణయ్య తెలిపారు. ఎంపీపీ వై రాజారెడ్డి అధ్యక్షతన జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశానికి జెడ్పిటిసి, సింగిల్ విండో చైర్మన్ ,ఎంపిటిసిలు,సర్పంచ్ లు, మండల స్థాయి అధికారులు తప్పనిసరి హాజరు కావాలని ఆయన కోరారు..