నేడు మదన్ మోహన్ మాలవ్వకు భారతరత్న ప్రదానం

ఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోదుడు మదన్ మోహన్ మాల్వకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేడు భారత రత్న పురస్కారం అందజేయనున్నారు. రాష్ట్రపతి భవన్ లో జరిగే కార్యక్రమంలో ఆయన తరపున వారి కుటుంబ సభ్యులు ఈ అవార్డును స్వీకరించనున్నారు.