*నేడు మృగశిర కార్తి రాక రాష్ట్రంలోకి ప్రవేశించనున్న నైరుతి రుతుపవనాలు*

కోడి కూర ఉలవ చారు వైపు చూపు*
పెబ్బేరు జనం సాక్షి న్యూస్: నైరుతి రుతుపవనాల ప్రవేశం తో రాష్ట్రంలో వాతావరణం లో మార్పులు ఉండవచ్చు.
రాష్ట్రంలో ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు ఊరటనిచ్చేల
తెలంగాణలోకి నేడు నైరుతి రుతుపవనాల రాకతో  ఉపసయనం చెందొచ్చు.
మృగశిర కార్తి రాకతో వాతావరణం ఒక్కసారిగా మార్పులు చెందడంతో
వేసవిలో వేడి నుండి చల్లబడ దాంతో ఆరోగ్య సమస్యలు రాకుండా తెలుగు రాష్ట్రాల లో నాటుకోడి కూర ఉలవ చారు తో వాతావరణ మార్పుల నుండి ఆరోగ్యాని కాపాడుకోవచ్చని ఆనవాయితీ అలవాటుగా ఇష్ట పడతారు.