నేపాల్ కు ఒడిశా సర్కార్ ఐదు కోట్ల సాయం..

ఒడిశా : భూకంపంతో అతాలకుతలమైన నేపాల్ కు వివిధ దేశాలు, రాష్ట్రాలు సహాయాన్ని ప్రకటిస్తున్నాయి. ఒడిశా ప్రభుత్వం రూ.5 కోట్ల సహాయాన్ని ప్రకటించింది.